గుంటూరులో ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌ను ఢీకొన్న కారు

by srinivas |
గుంటూరులో ఘోర ప్రమాదం.. అంబులెన్స్‌ను ఢీకొన్న కారు
X

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని ఫిరంగిపురంలో అంబులెన్స్‌ను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్‌లో కరోనా మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఈపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరు, కారులో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed