- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
జనాలు చచ్చేదాకా చోద్యం చూస్తూనే ఉంటా రా...?!
by Javid Pasha |
X
దిశ,- భద్రాచలం : భద్రాచలం పట్టణం పుణ్యక్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఉన్న ఈ రహదారి అధ్వానంగా ఉంది. ఇటీవల ఇసుక లారీల పుణ్యాన ఈ చర్ల రోడ్డు ఇలా మారింది. అధికారులందరూ నిత్యం ఈ రోడ్డు నుంచి పయనం సాగిస్తుంటారు. ఆర్&బి అధికారులు కూడా నిత్యం ఈ గుంతల రోడ్డు చూస్తూనే ఉన్నారు. అయినా ఏమాత్రం వారిలో చలనం లేదు. ప్రతిరోజు ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సంబంధిత శాఖ అధికారుల వైఖరి చూస్తూ ఉంటే.. జనాలు సచ్చేదాక చలనం ఉండదు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ ప్రమాదకరమైన రహదారి సం"గతి" ఆలోచించాలని పుణ్యక్షేత్ర వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
Advertisement
Next Story