- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణలో క్రీడాకారులకు సౌకర్యాలు లేవు.. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
by Rajesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో క్రీడాకారులకు ఎలాంటి సౌక్యారాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త విమర్శలు చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆయన బుధవారం మాట్లాడారు. నిఖత్ జరీన్ నిజామాబాద్ బిడ్డ అని, ఆమె ఎటువంటి సౌకర్యాలు లేకున్నా ఒలంపిక్స్ లో మెడల్ సాధించిందని గుర్తుచేశారు. నిజామాబాద్ లో ఉన్న రాజారాం గ్రౌండ్ ను క్రికెట్ స్టేడియంగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో ఇండోర్ స్టేడియం నిర్మించాలని ఆయన పట్టుపట్టారు.
Advertisement
Next Story