- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
ఒక్కసారిగా ఢిల్లీ బాట పట్టిన టీ-బీజేపీ ఎంపీలు.. ఎందుకంటే..?
by Satheesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు హస్తిన బాటపట్టారు. సోమవారం పార్లమెంట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో ఒక్కొక్కరుగా ఢిల్లీ బాట పట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్లో సుడిగాలి పర్యటన అనంతరం ఢిల్లీకి వెళ్లారు. అలాగే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, పాలమూరు ఎంపీ డీకే అరుణ సైతం ఆదివారం బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇతర ఎంపీలు సైతం ఒక్కొక్కరుగా హస్తిన బాట పడుతున్నారు.
Advertisement
Next Story