- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Seethakka : ఆదివాసీ కాబట్టే నాపై ఆరోపణలు.. సీతక్క ఎమోషనల్ కామెంట్స్
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: ఆదివాసీ కాబట్టే తనపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మీడియాతో సీతక్క మాట్లాడారు. పోడు భూముల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్సే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్తో అనేక మంది గిరిజనులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ రిజర్వేషన్లు ఇవ్వలేదన్నారు. మైనార్టీలకు తాము బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు. పోడు వ్యవసాయం యాక్ట్కు అర్హులు కాబట్టే.. తన తల్లిదండ్రులకు పట్టా వచ్చిందన్నారు.
Advertisement
Next Story