- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎస్ఎల్బీసీ సహాయ కార్యక్రమాలకు రూ.5 కోట్లు మంజూరు
by Ramesh Goud |

X
దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్కర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్బీసీ వద్ద గత నెల 22న జరిగిన ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను కొనసాగించేందుకు ప్రభుత్వం రూ.5 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగం ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ అభ్యర్థనను పరిశీలించిన అనంతరం ఆర్థిక విభాగం ఈ నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వం సూచించింది. నిధులను సమర్థంగా వినియోగించి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది.
Next Story