- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి
by Mahesh |
X
దిశ, బాల్కొండ: బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదె పల్లి గ్రామ శివారులో మంగళవారం రాత్రి ఎదురు ఎదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులను వేల్పూర్ మండలంలోని పడిగెల గ్రామానికి చెందిన పఠాని రిషి (22), ముప్కాల్లో నివాసం ఉంటున్న ఉద్ధవ్ (45)గా గుర్తించారు. సంఘటన స్థలంలో మృతి చెందిన ఉద్ధవ్ (45) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన పఠాని రిషిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాల్కొండ ఎస్సై గోపి తెలిపారు.
Advertisement
Next Story