- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > వెల్లుట్ల పేటలో ట్రాన్స్ఫార్మర్ లోని రావితీగను చోరీ చేసిన దుండగులు
వెల్లుట్ల పేటలో ట్రాన్స్ఫార్మర్ లోని రావితీగను చోరీ చేసిన దుండగులు
by Kalyani |
X
దిశ, ఎల్లారెడ్డి : తరచుగా ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా ట్రాన్స్ఫార్మర్ లోని రాగి తీగలు గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడుతున్నట్లు పలు గ్రామాల రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేట గ్రామ శివారులోని ట్రాన్స్ఫార్మర్ లో రాగి తీగను గుర్తుతెలియని దుండగులు చోరీచేసినట్లు, గ్రామస్తులు ఎస్సై మహేష్ కు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి ఎస్సై తన బృందంతో వెళ్లి పరిశీలించారు.
Next Story