- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడులు
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని మదన్ పల్లి లో పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. బుధవారం పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ అజయ్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లు పట్టుబడగా వారి నుంచి రూ.8270 నగదు, 9 సెల్ ఫోన్స్ , 13 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐదుగురు పేకాట రాయుళ్లు పరారీ అయ్యారన్నారు. పట్టుబడిన వారిని మాక్లూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు.
Advertisement
Next Story