- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విషపు నీళ్లు తాగి గొర్రెలు మృతి
by Sridhar Babu |
X
దిశ, కామారెడ్డి : పురుగుల మందు కలిపిన నీళ్లు తాగి గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ధరణి రాజమల్లు ఎనిమిది గొర్రెలు, తోత్తుల మల్లయ్య కు చెందిన రెండు గొర్రెలు వ్యవసాయ బావి వద్ద పురుగుమందు కలిపిన నీళ్లు సేవించడంతో మృతి చెందినట్లు తెలిపారు. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
Advertisement
Next Story