- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
by Sridhar Babu |
X
దిశ, బాల్కొండ : మండల కేంద్రమైన మెండోరా లో విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి గౌడ మల్లేష్ (25) మృతి చెందాడు. ఎసై శ్రీనివాస్ యాదవ్ తెలిపిన ప్రకారం మల్లేష్ మెదక్ జిల్లా నర్సాకేడ్ గ్రామం నుండి వచ్చి ఏడు సమత్సరాలుగా గొర్రెలను కాస్తూ జీవనం సాగిస్తున్నాడన్నారు. శనివారం గొర్రెల కోసం చెట్ల ఆకులు కోసేందుకు చెట్టు పైకి ఎక్కడంతో పైన ఉన్న విద్యుత్ వైర్లు తాకి షాక్ కొట్టడంతో మృతి చెందినట్టు ఎసై తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రి కి శవాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎసై తెలిపారు.
Advertisement
Next Story