- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > పెన్షన్ల కోసం వృద్ధులు పడిగాపులు.. ఐదు రోజులుగా గ్రామపంచాయతీ చుట్టూ ప్రదక్షిణలు
పెన్షన్ల కోసం వృద్ధులు పడిగాపులు.. ఐదు రోజులుగా గ్రామపంచాయతీ చుట్టూ ప్రదక్షిణలు
by Mahesh |
X
దిశ, పిట్లం: తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్న చందంగా మారింది వృద్ధుల పరిస్థితి. వృద్ధుల అవసరార్థం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం శాపంగా మారింది. ఐదు రోజులుగా గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతున్న పెన్షన్ అందలేదని వారు వాపోతున్నారు. పోస్ట్ ఆఫీస్లో బయోమెట్రిక్ రాని వృద్ధులకు గ్రామపంచాయతీ కార్యదర్శి వేలు ముద్రతో పెన్షన్ అందించాలి. అలా కాకుండా 5 రోజులుగా వృద్ధులను ఈరోజు రా.. రేపు రాను తిప్పుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ ఈ రోజైనా వస్తుందో అని గ్రామపంచాయతీ ముందు పడిగాపులు కాస్తున్నారు. సమయం పది అవుతున్న అధికారులు రాకపోవడంతో ఎదురుచూస్తున్నారు.
Advertisement
Next Story