- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
by Sridhar Babu |
X
దిశ ఆలూరు : ఆలూరు మండల కేంద్రంలో గల కల్లెడ గ్రామానికి చెందిన సిరికొండ నర్సయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం పురుగు మందుల కోసం ఆర్మూర్ వెళ్తుండగా బైపాస్ రోడ్ లో నర్సయ్య ప్రయాణిస్తున్న బైక్ను టాక్టర్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story