రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
X

దిశ ఆలూరు : ఆలూరు మండల కేంద్రంలో గల కల్లెడ గ్రామానికి చెందిన సిరికొండ నర్సయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం పురుగు మందుల కోసం ఆర్మూర్ వెళ్తుండగా బైపాస్ రోడ్ లో నర్సయ్య ప్రయాణిస్తున్న బైక్​ను టాక్టర్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story