నగరంలోని పలు హోటల్స్ లో మున్సిపల్ అధికారుల తనిఖీలు..

by Kalyani |
నగరంలోని పలు హోటల్స్ లో మున్సిపల్ అధికారుల తనిఖీలు..
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్, అనురాగ్ డిప్యూటీ కమిషనర్ ల ఆదేశాల మేరకు, నగరంలోని పలు హోటల్స్ లలో అధికారులు తనిఖీలు చేశారు. హోటల్ యజమానులకు కిచెన్, ఇతర సెక్షన్స్ లలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. లేని యెడల పెనాల్టీ లతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో, ఎస్.ఐ నటరాజ్ గౌడ్ తో పాటు ప్రభుదాస్ , సునీల్, శ్రీకాంత్, ప్రశాంత్, మరియు మహిపాల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed