- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం
by Sridhar Babu |
X
దిశ,మద్నూర్ : మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొద్దుతిరుగుడు పంటకు క్వింటాకు మద్దతు ధర 6,760 లభ ఇంచినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, వ్యవసాయ శాఖ అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Next Story