- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఈనెల 18 నుండి కాకతీయ కాలువకు ఎస్సారెస్పీ నీరు
by Sridhar Babu |
X
దిశ, భీంగల్ : పోచంపాడ్ ప్రాజెక్ట్ పరిధిలోని కాకతీయ కాలువ కింద ఉన్న సాగు యాసంగి పంటకు ఈ నెల 18 నుండి సాగునీరు విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ ఎస్ఈ జి. శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సాగునీరు ఆన్ ఆఫ్ పద్ధతిన మొదట ఏడు రోజులు డిస్టిబ్యూటరీ 53 ( జోన్.1) పరిధి సాగు పంటలకు, తర్వాత ఎనిమిది రోజుల పాటు డిస్టిబ్యూటరీ డి. 53 (జోన్.2)పరిధిలోని సాగు పంటలకు నీరు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ లో ప్రస్తుతం ఉన్న నీటి సామర్థ్యం గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నందున రైతులు వృథా చేయకుండా పంటలకు వినియోగించుకోవాలని ఎస్ఈ కోరారు.
Advertisement
Next Story