ఆలూర్ వాసికి అగ్రికల్చర్ లో డాక్టరేట్..

by Sumithra |
ఆలూర్ వాసికి అగ్రికల్చర్ లో డాక్టరేట్..
X

దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రానికి చెందిన కల్లెం సుశాంత్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు. సోమవారం ఐఐటీ ఖరగ్ పూర్ పశ్చిమ బెంగాల్ యూనివర్సిటీ ఆయనకు PHDని ప్రదానం చేసింది. ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ పర్యవేక్షణలో "ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ ఏ రిజర్వాయర్ రెగ్యులేటెడ్ రివర్ బేసిన్" అనే అంశం పై పరిశోధనకుగాను డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా ఆలూర్ గ్రామస్తులు సుశాంత్ ను అభినందించారు.

Next Story