- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ట్రాన్స్ఫార్మర్లోని రాగి తీగలు, ఆయిల్ చోరీ
by Sridhar Babu |
X
దిశ,నిజాంసాగర్ : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి రాగి తీగలు, ఆయిల్ ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించిన ఘటన నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఏఎస్ఐ రాజేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం నర్సింగ్ రావు పల్లి గ్రామానికి చెందిన మస్కూరి గణేష్ అనే రైతు పంట పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లోని రాగి తీగలు, ఆయిల్ ను గుర్తు తెలియని దుండగులు దొంగిలించినట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
Advertisement
Next Story