- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో బురద గుంతలో పడి వ్యక్తి మృతి
by Anjali |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఫుల్లుగా మందుకొట్టి మద్యం మత్తులో ఓ వ్యక్తి బురద నీటిలో పడి మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలోని నగర శివారులోని గుండారం కమాన్ వద్ద చోటు చేసుకుంది. నిజామాబాద్ రూరల్ ఎస్ ఐ ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాందేవాడకు చెందిన సంతలే జ్యోతిరాం (54) మద్యం మత్తులో గుండారం కమాన్ వద్ద బురద గుంటలో పడి మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఆదివారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Advertisement
Next Story