MP Elections : 24‌న ఆదిలాబాద్‌కు ఏక్ నాథ్ షిండే

by Disha Web Desk 4 |
MP Elections : 24‌న ఆదిలాబాద్‌కు ఏక్ నాథ్ షిండే
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఈ నెల 24న ఆదిలాబాద్‌కు రానున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి జి నగేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు షిండే వస్తున్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. నామినేషన్ కార్యక్రమం అనంతరం ఆదిలాబాద్‌లో జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Next Story

Most Viewed