- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
MP Elections : 24న ఆదిలాబాద్కు ఏక్ నాథ్ షిండే
by Disha Web Desk 4 |
X
దిశ ప్రతినిధి, నిర్మల్ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఈ నెల 24న ఆదిలాబాద్కు రానున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి జి నగేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు షిండే వస్తున్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. నామినేషన్ కార్యక్రమం అనంతరం ఆదిలాబాద్లో జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
Next Story