- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నిమజ్జనంలో విద్యుత్ సరఫరాపై పర్యవేక్షణ
by M.Rajitha |
X
దిశ, తెలంగాణ బ్యూరో : హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ వద్ద జరుగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ సరఫరా తీరును ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ పర్యవేక్షించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తనీయవద్దని జాగ్రత్తలు చెప్పారు. విద్యుత్ శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించారని, వారి పనితీరు భేష్ అని సీఎండీ కొనియాడారు.
Advertisement
Next Story