- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
'మీకో న్యాయం.. ఇతర పార్టీలకు ఒక న్యాయమా..?'.. ప్లేక్సీలపై కమిషనర్కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు
దిశ, మేడిపల్లి: ఉప్పల్ నుండి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటర్ కారిడార్ పిల్లర్లకు బీఅర్ఎస్ పార్టీ నాయకుల ప్లేక్సీలు మాత్రమే కనపడుతున్నాయి. దీనిపై కమిషనర్ వెంటనే స్పందించాలని కోరుతూ.. పిల్లర్లకు ఉన్నటువంటి ప్లేక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కమిషనర్కి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీఅర్ఎస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం.. ఇతర పార్టీలకు ఒక న్యాయమా..? ఈ యొక్క ప్లేక్సీలకు బీఅర్ఎస్ పార్టీ నాయకులు అద్దె చెల్లిస్తున్నారా..? అద్దె చెల్లిస్తే ఆ యొక్క రసీదు తమకు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ లీగల్ సెల్ చైర్మన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు యండి మాజహర్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ముదిగొండ రమేష్, రంజిత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొడిగె ఉదయ్ రాజ్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్ర నాయక్, నందిత గౌడ్, జలగం శరత్ తదితరులు పాల్గొన్నారు.