ఒకే గ్రామం నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్​

by Disha Web Desk 15 |
ఒకే గ్రామం నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్​
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ పార్లమెంట్ కు ఒకే గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ల దాఖలు చేశారు. కోహీర్ మం డలం దిగ్వాల్ గ్రామానికి చెందిన సజ్జాపూర్ రమేష్ రెండు వేర్వేరు సెట్ల నామినేషన్ లను దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల అధికారి క్రాంతికి అందజేశారు. అదే గ్రామానికి చెందిన మరొకరు స్వతంత్ర అభ్యర్థి గా తలారీ అశోక్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. వీరిద్దరూ వేర్వేరు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో పనిచేస్తున్నారు.



Next Story

Most Viewed