- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో స్మృతివనం నిర్మాణం కోసం మట్టి సేకరణ..
X
దిశ, ఆందోల్: 'మేరా మిట్టి.. మేరా దేశ్' ప్రోగ్రామ్లో భాగంగా మంగళవారం జోగిపేట పట్టణంలో బీజేపీ మాజీ మంత్రి బాబు మోహన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీలో స్మృతివనం నిర్మాణం కోసం మట్టిని సేకరిస్తున్నట్లు తెలిపారు. రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అద్యక్షుడు నరేందర్రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జీ, కర్నాటక ఎమ్మెల్యే అభయ్ పటేల్, టేక్మాల్ మండలాల పార్టీ అద్యక్షులు పండరి, అశోక్, రాజు, జిల్లా నాయకులు కొత్త శ్రీను, జగన్మాథం, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story