- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ప్రజా సమస్యలను ముందుగానే పరిష్కరించాలి
by Sridhar Babu |
X
దిశ,మణుగూరు/పినపాక : ప్రజా సమస్యలను అధికారులు ముందుగానే పరిష్కరించాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. గ్రామాలలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించాలని
అధికారులని ఆదేశించారు. అనంతరం సింగిరెడ్డిపల్లి కల్వర్టును పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, అర్జున్, శంకర్ పాల్గొన్నారు.
Advertisement
Next Story