- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వీధికుక్కల వీరంగం.. తీవ్రంగా గాయపడిన చిన్నారులు
దిశ,మంథని : వీధి కుక్కల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్న అధికారులు మాత్రం ఎటువంటి జాగ్రత్త పరమైన చర్యలను తీసుకోవడం లేదు. ప్రతి గ్రామంలో కూడా వీధి కుక్కలు ప్రజలపై, ఆటలాడుకునే చిన్నారిపై దాడులు చేస్తున్న కుక్కల దాడులకు ముగింపు పెట్టె చర్యలు ఎక్కడ కనిపించడం లేదు.కాగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణ పల్లి గ్రామంలో శనివారం రోజు ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై నలబోతుల మానస శ్రీ (5), కొరవేన వేదస్ట్ (3) వీధి కుక్కలు దాడి చేశాయి. దాడిలో తీవ్ర గాయాలు అయిన చిన్నారులను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇప్పటికైనా అధికార యంత్రాంగం నిద్ర నుండి మేల్కొని గ్రామాలలో,పట్టణాలలో ప్రజలపై , చిన్నారులపై జరిగే కుక్కల దాడులు మళ్ళీ జరగకుండా తక్షణమే నివారణ చర్యలు చేపట్టి, వీధి కుక్కల దాడిలో బారి నుంచి తమ ప్రాణాలను కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు.