- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి : ఎస్పీ అశోక్ కుమార్
by Aamani |
X
దిశ, జగిత్యాల టౌన్ : బాధితులకు సత్వరగా న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులు ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది ఆర్జీలను స్వీకరించడం తో పాటు ఆర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువయ్యే విధంగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని, అలాగే ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేసేలా చూస్తామని తెలిపారు.
Next Story