- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మండుటెండలో ఒక్క బైక్ పై ఇంతమందా!?.. వీసీ సజ్జనార్ భావోద్వేగ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధ కలుగుతుందంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ఏడుగిరితో ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం! అంటూ ఓ వార్తపత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన ఆయన.. ఆ వార్తకు సంబందించిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై మండుటెండలో ఒక్క బైక్ పై ఇంత మందా!? ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన ఇలాంటి బైక్ ప్రయాణం శ్రేయస్కరం కాదని సూచించారు. చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం భాదాకరం అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇది చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. ఇలాంటి విషయాల పట్ల చట్టాలను కఠినంగా అమలు చేస్తేనే ప్రజల్లో ఏమన్నా మార్పు రావచ్చు సార్ అని, ఆర్టీసీ బస్సుల్లో విద్యార్ధుల అవస్తలు కూడా అలాగే ఉన్నాయి. వాటిపై కూడా చర్యలు తీసుకొండి అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.
మండుటెండలో ఒక్క బైక్ పై ఇంత మందా!?
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) April 24, 2024
ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన ఇలాంటి బైక్ ప్రయాణం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవరించడం బాధాకరం.@MORTHIndia @Team_Road_Squad @HiHyderabad @YakaswamyChalla #RoadSafety #TrafficRules… pic.twitter.com/TufFMFJ0BS