- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
తెలంగాణలో మరోసారి ఐటీ పంజా.. న్యూస్ చానల్ యజమాని ఇంట్లో తనిఖీలు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో మరోసారి ఐటీ అధికారులు(IT officials) పంజా విసిరారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. కూకట్పల్లిలోని సమీపంలోని మూసాపేట్(Musapate) రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్(Rainbow Vistas Apartment)లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం ఎనిమిది మంది అధికారులు పాల్గొన్నారు. అపార్ట్మెంట్లోని ‘ఐ బ్లాక్’లో అద్దెకు ఉంటోన్న ఓ న్యూస్ చానల్ యజమాని ఇంట్లో సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. న్యూస్ చానల్తో పాటు ఫైనాన్స్, ఆసుపత్రి నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Next Story