- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఓయూ వీసీ పాఠాలు చెప్పాలంటూ విద్యార్థుల ఆందోళన..
by Vinod kumar |

X
దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్ యాదవ్ తమకు పాఠాలు చెప్పాలంటూ పలువురు ఓయూ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. శుక్రవారం వర్సిటీ దూరవిద్య కేంద్రంలో ఓ వర్క్ షాప్ కు వీసీ అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు అక్కడకు చేరుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. తాళాలు వేసి పోలీసులు వారిని అక్కడే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో పాఠం చెప్పకుండా వీసీ పదవి నిర్వహిస్తున్న ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ రవీందర్ అని మండిపడ్డారు. తక్షణమే ఆయనను రీ కాల్ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story