- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాష్ట్రంలో పోలింగ్ టైమ్ పెంచడంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో పోలింగ్ సమయం మార్పుపై గెజిట్ విడుదల అయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 17 లోక్సభ స్థానాల పరిధిలో కొత్త సమయం అమలు చేసేందుకు గెజిట్ ను ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎండలు, వడగాలుల దృష్ట్యా పోలింగ్ సమయం పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల వినతుల దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ఈసీ పెంచింది.
Next Story