- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
BREAKING : మాజీ మంత్రి తలసాని ఇంట తీవ్ర విషాదం..
by Rajesh |
X
దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ యాదవ్, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. గతంలో బోయిన్ పల్లి మార్కెట్ హోల్ సేల్ ఏజెంట్ల సంఘం అధ్యక్షుడిగా కూడ తలసాని శంకర్ యాదవ్ పనిచేశారు. శంకర్ యాదవ్ మృతి వార్త తెలుసుకున్న మార్కెట్ వ్యాపారస్తులు ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు.
Advertisement
Next Story