- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాలకు 8మంది ట్రైనీ ఐపీఎస్లను కేటాయించిన కేంద్రం
X
దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలకు చెరో నలుగురు చొప్పున 8 మంది ట్రైనీ ఐపీఎస్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి దీక్షా (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), ఆర్. సుస్మిత (తమిళనాడు)లను కేటాయించారు. తెలంగాణాకు మనన్ భట్ (జమ్ము కశ్మీర్), రుత్విక్ సాయి కొట్టే (తెలంగాణ), సాయి కిరణ్ పత్తిపాక (తెలంగాణ), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్)లను కేంద్రం కేటాయించింది. ఈ నెల 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పొలీస్ అకాడమీలో పలువురి ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ పరేడ్ ఉండనుంది.
Advertisement
Next Story