- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
నేటి నుంచి ఆల్ఇండియా హార్టీకల్చర్ మేళా
దిశ, తెలంగాణ బ్యూరో : అగ్రికల్చర్, హార్టీకల్చర్ ఉత్పత్తులతో గురువారం నుంచి గ్రాండ్ నర్సరీ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు మేళా ఇన్చార్జి ఖలీద అహ్మద్ తెలిపారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఈ రోజు నుంచి సెప్టెంబరు 2 తేదీ వరకు కొనసాగిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేళాను సందర్శించవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆమె బుధవారం ప్రత్యేక బ్రౌచర్ ను ఆవిష్కరించారు. ఈ మేళాను మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, హార్టీకల్చర్ డైరెక్టర్షేక్ యాస్మీన్ బాషా ప్రారంభించనున్నారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి కొత్త పద్ధతులను షోలో ప్రదర్శిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఏపీ, కోల్కతా, ఢిల్లీ, హర్యానా, ముంబై, బెంగళూరు, పుణె, షిర్డీ, కడియం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్లాంట్స్తో 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.