- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణకు పటిష్ట భద్రత : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణకు పటిష్ట భద్రత : కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
by Aamani |
X
దిశ, ఆసిఫాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాము సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం గత పార్లమెంట్ ఎన్నికల్లో సాంకేతిక సమస్యలతో ఆగిపోయిన 1 బ్యాలెట్ యూనిట్. 10 వీవీ ప్యాట్ లను మరమ్మతుల కోసం ఈసీఎల్ హైదరాబాద్ కు పంపించనున్నట్లు తెలిపారు. ఈవీఎం గోదాములో పోలీస్ భద్రత తో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘాలో ఉంటుందని చెప్పారు.
Advertisement
Next Story