- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తనిఖీల్లో రూ.5.17 లక్షల నగదు సీజ్
by Disha Web Desk 23 |
X
దిశ,నేరడిగొండ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో బాగంగానే నేరడిగొండ మండల రోల్ మామడ టోల్ప్లాజా చెక్పోస్ట్ వద్ద పోలీసులు శుక్రవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఇద్దరు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి నేరడిగొండ వైపు వస్తున్న వ్యక్తి నుండి రూ.2,50,000 ,కరీంనగర్ నుండి మహారాష్ట్ర వెళుతున్న వ్యక్తి నుండి రూ. 2,67,000 నగదు లభ్యమయ్యాయి. నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు చూపకపోవడంతో స్వాధీనం చేసుకొని నేరడిగొండ ఎస్ఐ శ్రీకాంత్ నగదును సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగించారు.
Next Story