తెలంగాణలో ఒక్కరోజే 2,574కేసులు

by  |
తెలంగాణలో ఒక్కరోజే 2,574కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్ :

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24గంటల్లో 2,574 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,40,969కు చేరుకుంది.

ఇందులో 32,553 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 1,07,530 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడచిన 24గంటల్లో 9 మంది మృతి చెందగా.. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం కరోనా మృతుల సంఖ్య 886 కు చేరింది. కాగా, తెలంగాణలో ఇప్పటివరకు 17,30,389 కరోనా టెస్టులు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.


Next Story

Most Viewed