- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
భారత జట్టుపై వెంకటేశ్ ప్రసాద్ షాకింగ్ ట్వీట్స్..
దిశ, వెబ్డెస్క్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కొన్నాళ్లుగా సంచలన ట్విట్లతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో ఓడిన భారత జట్టుపై మరోసారి తన స్టైల్లో ఫైర్ అయ్యాడు వెంకటేశ్ ప్రసాద్. ‘టెస్టు క్రికెట్ని పక్కనబెడితే, మిగిలిన రెండు ఫార్మాట్లలో టీమిండియా ఆటతీరు చాలా సాధారణంగా ఉందని టీమ్ ఇండియాపై ఫైర్ అయ్యారు. డబ్బుతో వచ్చిన అధికారంతో సర్వసాధారణ ఆటతీరును గొప్పగా చూపించుకుంటున్నా.. ఛాంపియన్ టీమ్కి ఉండాల్సిన లక్షణాలు.. మన టీమ్కి లేవు అని వెంకటేశ్ ప్రసాద్ షాకింగ్ ట్వీట్స్ చేశాడు.
వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయంతో క్రికెట్ ఫ్యాన్స్ ఏకీభవిస్తున్నారు. వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో 115 పరుగుల లక్ష్యఛేదనలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా, రెండో వన్డేలో 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంతకుముందు బంగ్లాదేశ్లో వన్డే సిరీస్ని 2-1 తేడాతో కోల్పోయిన టీమిండియా, సౌతాఫ్రికా టూర్లో జరిగిన వన్డే సిరీస్లో 3-0 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యింది.