టీం ఇండియా ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్

by M.Rajitha |
టీం ఇండియా ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐదు టెస్టుల సిరీస్ మ్యాచ్ కోసం టీం ఇండియా ఇంగ్లాండ్ వెళ్ళే షెడ్యూల్ సిద్దం అయింది. 2025 జూన్- ఆగస్టు మధ్య ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ ఈ సిరీస్ కు కెప్టెన్ గా ఉండనున్నాడు.

కాగా, చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ తో 2021లో ఐదు టెస్టుల సిరీస్ ఆడి, దాన్ని 2-2 తో సమానంగా పంచుకున్నాయి. ఇక 2025 జూన్ జూలై లోనే టీం ఇండియా మహిళల జట్టు కూడా3 వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ లో పర్యటించనుంది.




Next Story

Most Viewed