- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
టీం ఇండియా ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : ఐదు టెస్టుల సిరీస్ మ్యాచ్ కోసం టీం ఇండియా ఇంగ్లాండ్ వెళ్ళే షెడ్యూల్ సిద్దం అయింది. 2025 జూన్- ఆగస్టు మధ్య ఈ సిరీస్ జరగనుంది. రోహిత్ శర్మ ఈ సిరీస్ కు కెప్టెన్ గా ఉండనున్నాడు.
కాగా, చివరిసారిగా భారత్ ఇంగ్లాండ్ తో 2021లో ఐదు టెస్టుల సిరీస్ ఆడి, దాన్ని 2-2 తో సమానంగా పంచుకున్నాయి. ఇక 2025 జూన్ జూలై లోనే టీం ఇండియా మహిళల జట్టు కూడా3 వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ లో పర్యటించనుంది.
Next Story