- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
సూర్యకుమార్ హాఫ్ సెంచరీ.. విండీస్ టార్గెట్ ఇదే
by Vinod kumar |
X
దిశ, వెబ్డెస్క్: విండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత్ బ్యాటింగ్ పూర్తయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (9), యశస్వి జైస్వాల్ (5) నిరాశపర్చగా.. సూర్యకుమార్ యాదవ్ (61; 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీ బాది భారత్ను ఆదుకున్నాడు. తిలక్ వర్మ (27; 18 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. సంజు శాంసన్ (13), హార్దిక్ పాండ్య (14) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 4, అకీల్ హోసీన్ 2, జేసన్ హోల్డర్ 2, రోస్టన్ చేజ్ వికెట్ పడగొట్టారు.
Advertisement
Next Story