'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌' అవార్డు గెలిచిన లంక స్పిన్నర్‌..

by Vinod kumar |
ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలిచిన లంక స్పిన్నర్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లంక స్పిన్నర్‌ వనిందు హసరంగ ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2023 జూన్‌ నెలకు గానూ 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌' అవార్డు వనిందు హసరంగకు లభించింది. మహిళల యాషెస్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ 'గార్డ్‌నర్‌'ను ఈ అవార్డు వరించింది. జూన్‌ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా వీరిద్దరు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

Advertisement

Next Story

Most Viewed