- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డు గెలిచిన లంక స్పిన్నర్..
by Vinod kumar |
X
దిశ, వెబ్డెస్క్: వరల్డ్కప్ క్వాలిఫయర్స్-2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ఐసీసీ అవార్డును సొంతం చేసుకున్నాడు. 2023 జూన్ నెలకు గానూ 'ప్లేయర్ ఆఫ్ ద మంత్' అవార్డు వనిందు హసరంగకు లభించింది. మహిళల యాషెస్లో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ 'గార్డ్నర్'ను ఈ అవార్డు వరించింది. జూన్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా వీరిద్దరు ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
Advertisement
Next Story