- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తొలి టెస్టులో చిత్తయిన పాక్.. తొలి మ్యాచ్ బంగ్లా ఖాతాలో
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్- బంగ్లాదేశ్ రెండు టెస్టు సిరీస్ ల మ్యాచ్ లో మొదటి మ్యాచ్ లో పాక్ చిత్తయ్యింది. సొంతగడ్డపై పాక్ ను పది వికెట్ల తేడాతో ఓడించి, భారీ విజయాన్ని బంగ్లా తన ఖాతాలో వేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో.. తొలి ఇన్నింగ్స్ లో పాక్ 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేయగా, బంగ్లా 565 పరుగులు చేసి అదరగొట్టింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే పాక్ ఆల్ ఔట్ కాగా.. కేవలం 30 పరుగుల లక్ష్యాన్ని ఆరు ఓవర్లలోనే బంగ్లా పూర్తి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా క్రికెటర్ ముష్ఫికర్ 191 పరుగులు చేసి మ్యాచ్ లో కీలక పాత్ర పోషించగా, షాద్మాన్ 93 పరుగులు చేశాడు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లా 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ఇక రెండవ టెస్టు ఆగస్టు 30 నుండి రావల్పిండిలో జరగనుంది.
Next Story