- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా భిన్నకోణాల్లో ప్రజాజీవితంతో మమేకమై పనిచేసిన సోలిపేట రామలింగారెడ్డి జీవితం నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శనీయమని సిద్దిపేట జర్నలిస్టులు అన్నారు. ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. జిల్లా వర్కింగ్ జర్నలిస్టు సంఘం, సిద్దిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి జర్నలిస్టులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. సుమారు 25 సంవత్సరాలు జర్నలిస్టుగా రామలింగారెడ్డి ప్రజా సమస్యలపై పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రెస్ అకాడమీ సభ్యుడు కె.అంజయ్య, జిల్లా వర్కింగ్ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు కె. రంగాచారి, సీనియర్ జర్నలిస్టులు నాగరాజు, అరుణ్, రఘు, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story