- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: అర్ధరాత్రి కురిసిన వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా వర్షం కారణంగా పెద్ద చెరువులోని నీరు బయటకు రావడంతో జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలి వీధిలోని ఇళ్లల్లోకి వర్షపు వచ్చి చేరింది. దీంతో ఆ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంతో స్థానిక యువకులే స్వచ్ఛందంగా నీటిని ఎత్తిపోస్తున్నారు. అలాగే జిల్లా పరిషత్ మైదానంలో కూడా వర్షపు వచ్చి చేరింది. దీంతో జిల్లా పరిషత్ మైదానం చెరువును తలపిస్తుంది.
Next Story