- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుస్నాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మద్దూర్ మండలం కమలాయిపల్లిలో పంటపొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ అప్పులు చేసి వరినాట్లు, పత్తి పంట వేస్తే భారీ వర్షాలతో పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కమలాయిపల్లిలో చెరువులు, కుంటలు అలుగులు దుంకడంతో దాదాపుగా 30 ఎకరాల పంటనష్టం వాటిల్లిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించి మా కుటుంబాలను ఆదుకోవాలని రైతులు కాళీ బాలమల్లు, కాళీ అంజయ్య, చంద్రం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Next Story