ఏపీలో ప్రైవేటు పరం కానున్న రైల్వే మార్గాలివే..!

by srinivas |
ఏపీలో ప్రైవేటు పరం కానున్న రైల్వే మార్గాలివే..!
X

దిశ, ఏపీ బ్యూరో: రైల్వేలలో ప్రైవేటు పెట్టబడులకు కేంద్రం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని 109 మార్గాల్లో ప్రైవేటు రైల్వేలను నడపనుంది. ఈ మేరకు ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. 12 క్లస్టర్లను ఏర్పాటు చేసి, అందులో ఈ 109 మార్గలను విభజించింది. సికింద్రాబాద్ క్లస్టర్‌లో ఏపీ మార్గాలను చూపించింది. ఇందులో సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం, గుంటూరు, తిరుపతి, వైజాగ్ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాలను చూపించింది. ఈ మార్గాలను ప్రైవేటు పరం చేయడం ద్వారా రైల్వేలను ప్రవేటు సంస్థలకు అప్పగించడం ద్వారా కేంద్రం ఆదాయం రాబట్టుకోవచ్చని భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed