- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ముందస్తు అనుమతులు తీసుకోకుండా కరోనా రోగులకు చికిత్స చేయడమే కాకుండా, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లా వైద్యాధికారులు ఏలూరులోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో తనిఖీ చేశారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు విచారణలో వెల్లడికావడం, ఒక్కొ రోగి నుంచి రోజుకు రూ. లక్ష ఫీజు వసూలు చేస్తుండటంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. రోగులను మరో ఆసుపత్రికి తరలించారు.
Next Story