- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫోన్లో సంభాషించారు. జాతీయ విద్యా విధానంపై శుక్రవారం రాష్ట్రపతితో తమిళిసైతో మాట్లాడారు. విద్యావేత్తలతో నిర్వహించనున్న వెబ్నార్ గురించి తమిళిసై రాష్ట్రపతికి వివరించారు. ఈ నెల 7న జరిగే వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ మంత్రి, వైస్ ఛాన్సులర్లు పాల్గొంటారు. ‘జాతీయ విద్యా విధానం 2020పై దృష్టి కోణం-రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ’ అనే అంశంపై విద్యావేత్తలతో గవర్నర్ తమిళిసై వెబ్నార్ను నిర్వహించిన సంగతి తెలిసిందే.
Next Story