వైజాగ్‌లో నగదు పట్టివేత

by  |
వైజాగ్‌లో నగదు పట్టివేత
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.50.38 నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని విశాఖపట్నం నుంచి నరసాపురం తరలిస్తున్నారని నిందితుడు గ్రంథి నరసింహరావు తెలిపారు. ఈ నగదు నరసాపురానికి చెందిన జయదేవి జ్యువెలరీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అక్కడికి తీసుకెళ్ళే క్రమంలోనే పోలీసులు పట్టుకున్నారు. దీనిని పన్నులు కట్టని బ్లాక్ మనీగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed