- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.50.38 నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని విశాఖపట్నం నుంచి నరసాపురం తరలిస్తున్నారని నిందితుడు గ్రంథి నరసింహరావు తెలిపారు. ఈ నగదు నరసాపురానికి చెందిన జయదేవి జ్యువెలరీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అక్కడికి తీసుకెళ్ళే క్రమంలోనే పోలీసులు పట్టుకున్నారు. దీనిని పన్నులు కట్టని బ్లాక్ మనీగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story