- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పీఆర్సీ తండాలో నాటుసారా స్థావరాలపై ఎస్ఇబి అధికారులు దాడి చేశారు. అప్పుడే కాచడానికి సిద్ధంగా ఉంచిన 700 లీటర్ల బెల్లం ఊట, 20 లీటర్ల నాటు సారా బట్టిలను అధికారులు ధ్వంసం చేశారు. పోలీసుల రాకను గమనించిన నిర్వాహకులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో ముందు బాబుల కన్ను నాటు సారాపై పడింది. సారా కొనుగోలు పెరుగుతుండటంతో స్థావరాలు కూడా గుట్టలు గుట్టలుగా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు నాటు సారా నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతున్నారు.
Next Story